ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ

ABN, First Publish Date - 2021-09-02T21:29:11+05:30

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి గురువారం మధ్యహ్నాం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో టీఆర్ఎస్‌కు కేటాయించిన స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది.

Updated Date - 2021-09-02T21:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising