ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల వెంటే తెలంగాణ ప్రజలు

ABN, First Publish Date - 2021-05-07T09:39:04+05:30

తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రజలు ఆయన వెంటే నడుస్తారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి విశ్వేశ్వర్‌రెడ్డి మేడ్చల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంధువు, మిత్రుడి గానే సానుభూతి తెలిపా

రాజకీయాలు చర్చించలేదు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 


మేడ్చల్‌, మే 6: తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రజలు ఆయన వెంటే నడుస్తారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి విశ్వేశ్వర్‌రెడ్డి మేడ్చల్‌ మండలం పూడూరు శివారులోని ఈటల నివాసానికి వెళ్లి రాజేందర్‌ దంపతులకు సానుభూతి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల భార్య జమున తనకు దగ్గరి బంధువని, ఆయన కూడా తనకు పాత మిత్రుడని తెలిపారు. వారు బాధపడడం టీవీల్లో చూసి బంధువు, మిత్రుడిగా సానుభూతి తెలిపేందుకు వచ్చానని అన్నారు. రాజకీయాలు చర్చించలేదన్నారు. కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సహజమేనన్నారు.

Updated Date - 2021-05-07T09:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising