ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ

ABN, First Publish Date - 2021-01-20T01:45:06+05:30

మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి బోసు రాజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మహబూబ్ నగర్, హైదరాబాబాద్, రంగారెడ్డి స్థానానికి పరిశీలనలో చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ పేర్లు ఉన్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి పరిశీలనలో రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్ పేర్లను కాంగ్రెస్ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-01-20T01:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising