ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా వంశీచంద్‌ రెడ్డి

ABN, First Publish Date - 2021-10-27T08:16:05+05:30

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డికి పార్టీలో కీలక పదవి లభించింది. ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డికి పార్టీలో కీలక పదవి లభించింది. ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆయన ఇకపై పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సహాయకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో మంగళవారం వేణుగోపాల్‌ ఉత్తర్వుల ను జారీ చేశారు.  

Updated Date - 2021-10-27T08:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising