ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్‌

ABN, First Publish Date - 2021-08-06T09:08:05+05:30

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఈవో శశాంక్‌ గోయల్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది నవంబరు 1 నుంచి 30 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9 నుంచి అక్టోబరు 31 వరకు బ్లాకు స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలన చేస్తారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారికి ఒక చోట ఓటును తొలగిస్తారు. అలాగే.. పోలింగ్‌ కేంద్రాల వారీగా రేషనలైజేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-08-06T09:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising