ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెంగ్యూ నియంత్రణపై దృష్టిసారించండి: అజయ్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-08-26T00:54:02+05:30

జిల్లాలో డెంగ్యూ నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: జిల్లాలో డెంగ్యూ నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నందున దోమలను లార్వాదశలో అరికట్టే చర్యలు తీసుకోవాలని, దోమలు అధికంగా వ్యాప్తి చెందే ప్రదేశాలను గుర్తించి స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో చేపట్టాలని సూచించారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీలనుంచి రక్తనామూనాలు సేకరించి డయాగ్నస్టిక్‌ హబ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని అజయ్‌కుమార్‌ ఆదేశించారు.

Updated Date - 2021-08-26T00:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising