ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-09-08T03:12:45+05:30

జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో మంజీరా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రాయికోడ్ మండలంలోని రాయిపల్లి మంజీరా వాగు బ్రిడ్జిని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సందర్శించారు. రాయిపల్లి బ్రిడ్జిపై నుంచి సింగూర్ మంజీరా బ్యాక్ వాటర్‌లో గాలంతో చేపలను ఎమ్మెల్యే క్రాంతి పట్టారు. 

Updated Date - 2021-09-08T03:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising