ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సాయం

ABN, First Publish Date - 2021-12-13T22:40:24+05:30

కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15 వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోవిద్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15 వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు. డిసెంబర్ 15 న ఉదయం11.30 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్బంగా అనారోగ్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-12-13T22:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising