ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్

ABN, First Publish Date - 2021-07-27T02:37:33+05:30

ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజ్ రెగ్యులేట్ కమిటీ వార్నింగ్ ఇచ్చింది. ఒకేసారి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కమిటీకి ఏబీవీపీ పిర్యాదు చేసింది. బీటెక్ విద్యార్థినీ లావణ్య ఆత్మహత్యకు కారణం ఫీజుల వసూళ్లేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు ఏఐసీటీ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు తీసుకోవాలని తెలిపింది. ఒకే విడుతలో ఫీజులు కట్టాలని ఒత్తిడి తెచ్చే కాలేజీలపై చర్యలు తప్పవని ఫీజ్ రెగ్యులేట్ కమిటీ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ పేర్కొంది.

Updated Date - 2021-07-27T02:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising