ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్లబండి మీదినుంచి పడి రైతు మృతి

ABN, First Publish Date - 2021-06-22T04:51:38+05:30

ఎడ్లబండి మీదినుంచి పడి రైతు మృతి

చలపతిరావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగెం, జూన్‌ 21: వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండితో వెళ్లిన రైతు అదే ఎడ్ల బండి కింద పడి మృతి చెందిన ఘట న రాంచంద్రాపురంలో చోటుచేసుకుంది. సంగెం పోలీసుల క థనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుంచికాల చలపతిరావు (70) భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం వ్యవసాయ పనులకో సం ఎడ్లబండితో భూమి వద్దకు వెళ్లాడు. పనులు ముగించు కొని తిరిగి ఎడ్లబండిపై వస్తుండగా ప్రమాదవశాత్తు కిందప డడం, తలపై నుంచి బండిచక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సంగెం పోలీసులకు కుమారుడు దేవేందర్‌రావు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనాథ్‌ తెలిపారు. 


Updated Date - 2021-06-22T04:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising