ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-04-08T17:24:15+05:30

మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గూడెం లిఫ్ట్ నుంచి నీటి సరఫరా నిలిపివేయడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.  రైతులు చేపట్టిన రాస్తారోకోకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. 

Updated Date - 2021-04-08T17:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising