ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాచాపూర్‌లో ‌చేపలు పట్టడాన్ని అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2021-01-27T21:09:56+05:30

తమ పట్టా భూమిలోని కుంటలో చేపలు పట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: తమ పట్టా భూమిలోని కుంటలో చేపలు పట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు. చిన్నకోడూర్ మండంలోని మాచాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో ఉన్న ముద్దంకుంటలో చేపలు పట్టడానికి  ముదిరాజ్ కులస్థులు వెళ్లారు. అయితే ముద్దంకుంట తమ పట్టా భూమిలో ఉందని చేపలు పట్టడానికి వీల్లేదని స్థానిక రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో  రైతులు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2021-01-27T21:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising