ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివ్వంపేట తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

ABN, First Publish Date - 2021-06-29T21:19:36+05:30

రాష్ట్రంలో తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన సంఘటన మరువక ముందే అటువంటి హత్యాయత్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: రాష్ట్రంలో తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన సంఘటన మరువక ముందే అటువంటి హత్యాయత్న సంఘటన జిల్లాలో జరిగింది. శివ్వంపేట మండల తహశీల్దార్‌‌ భానుప్రకాశ్‌పై మండలంలోని రైతులు డీజిల్ పోశారు. దీంతో తహశీల్దార్‌‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సోమవారం మండలంలోని తాళ్లపల్లి తండా వాసి బాలు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సకాలంలో తహశీల్దార్‌‌ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే బాలుకు బీమా డబ్బులు రాలేదని రైతులు ఆరోపించారు. 


తహశీల్దార్‌‌ కార్యలయం ఎదుట బాలు మృతదేహంతో రైతులు ఆందోళన చేశారు. అలాగే కార్యాలయంలోకి వెళ్లి తమ పైనే రైతులు డీజిల్ పోసుకున్నారు. ఆ తరువాత తహశీల్దార్‌ భానుప్రకాశ్‌పై రైతులు డీజిల్ పోశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 



Updated Date - 2021-06-29T21:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising