ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోర్తాడ్‌లో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-02-27T01:42:56+05:30

ఒప్పందం మేరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నిజామాబాద్‌: ఒప్పందం మేరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఈ సంఘటన మోర్తాడ్ మండలంలో జరిగింది. మండలంలోని షేట్‌పల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది రైతులతో ఓ సీడ్ కంపెనీ పంటలు వేయించింది. పంటలను పండించిన తరువాత కంపెనీనే కొనేగోలు చేసే విధంగా రైతులతో సీడ్ కంపెనీ బై బ్యాక్ ఒప్పందం చేసుకుంది. అయితే పంటలు పండించిన తరువాత మార్కెట్‌ ధరకు పంటలను కొనుగోలు చేయలేమని కంపెనీ చేతులెత్తేసింది. దీంతో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని తమకు విత్తనాలు ఇచ్చిన యజమాని ఇంటి ఎదుట రైతులు ధర్నా చేశారు. 

Updated Date - 2021-02-27T01:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising