ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలానికి నీరివ్వలేదని ప్రాణం తీశారు!

ABN, First Publish Date - 2021-01-26T09:01:14+05:30

భూ తగాదాల నేపథ్యంలో పొలానికి నీరివ్వలేదన్న కారణంతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తూటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి జిల్లాలో రైతు హత్య 


తుర్కపల్లి, జనవరి 25: భూ తగాదాల నేపథ్యంలో పొలానికి నీరివ్వలేదన్న కారణంతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తూటి రాంచంద్రయ్య(54)కు పక్క పొలానికి చెందిన ఇబ్రహీంతో ఐదేళ్లుగా భూ తగాదాలున్నాయి. ఆదివారం ఉదయం బోరుబావి నుంచి తమ పొలానికి నీరివ్వాలని ఇబ్రహీం, అతని కుమారులు రాంచంద్రయ్యను అడగ్గా నిరాకరించాడు. దీన్ని మనసులో పెట్టుకొని రాంచంద్రయ్యను కర్రతో కొట్టి చంపారని.. అతడి సోదరులు బాల్‌నర్సయ్య, సంజీవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. 

Updated Date - 2021-01-26T09:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising