ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

ABN, First Publish Date - 2021-12-03T02:05:50+05:30

జిల్లాలోమరో విషాదం నెలకొంది. ధాన్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలోమరో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మరణించాడు. నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లూరి రాములు (45) అనే కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని రైతు తీసుకొచ్చాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 



Updated Date - 2021-12-03T02:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising