ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు రైతు మృతి

ABN, First Publish Date - 2021-09-02T00:44:29+05:30

పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మంగపేటకు చెందిన నర్సింహసాగర్‌కు చెందిన కాడబోయిన వీరయ్య(75) రోజు మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం పూరేడుపల్లి శివారులోని తన పొలం వద్దకు వెళ్లాడు. ఇంతలోనే ఉరుములతో వర్షం మొదలవడంతో తలదాచుకు నేందుకు పొలం దాటుతుండగా పిడుగు పాటుకు గురయ్యాడు.  కొద్ది దూరంలోనే ఉన్న ఇతర రైతులు దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే వీరయ్య మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.   

Updated Date - 2021-09-02T00:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising