ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-09-14T01:00:15+05:30

: జిల్లాలోని కుంటల మండలం రాజపూర్ తండాలో విషాదఘటన చోచేసుకుంది. పురుగులమందు తాగి జితందర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలోని కుంటల మండలం రాజపూర్ తండాలో విషాదఘటన చోచేసుకుంది. పురుగులమందు తాగి జితేందర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే బంధువులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతిడి కుటుంబీకులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-09-14T01:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising