ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వనంలో భూమి పోతుందని రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-25T02:19:44+05:30

తన భూమని ప్రకృతి వనానికి తీసుకుంటారనే భయంతో జిల్లాలో ఓ రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట: తన భూమని ప్రకృతి వనానికి తీసుకుంటారనే భయంతో జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట మండలంలోని శేర్నపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లప్ప(55)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 15సం. ల క్రితం జాజపూర్ శివారులో అసైన్డ్ భూమి కొన్నాడు. అయితే పల్లె ప్రకృతి వనంలో తాను కొన్న భూమి పోతుందనే మనస్తాపంతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-08-25T02:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising