ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి కోసం కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-03T21:38:50+05:30

భూమి పట్టా కోసం ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. చందుర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిరిసిల్ల: భూమి పట్టా కోసం ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందుర్తి మండలంలోని ఎనగల్  గ్రామంలో కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయాలని కోరుతూ భూ యజమాని ఇంటి ముందు రాజమౌళి అనే వ్యక్తి ఆందోళన చేశాడు. డబ్బులు చెల్లించినా భూమిని పట్టా చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 




Updated Date - 2021-12-03T21:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising