ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్ జిల్లాలో ఐదో రోజు ఈటల రాజేందర్‌ పాదయాత్ర

ABN, First Publish Date - 2021-07-23T13:13:45+05:30

ఐదో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ఐదో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి, టేకుర్తి, అవాల రామన్నపల్లి, గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లి గ్రామాలలో ఈటల పాదయాత్ర కొనసాగనుంది. కాగా, గురువారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లె, సీతంపేట, బూజూనూర్‌, వంతడుపుల గ్రామాల్లో ఈటల పాదయాత్ర నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షంలో సాగిన యాత్రకు మహిళలు మంగళ హారతులతో ఈటల రాజేందర్‎కు  స్వాగతం పలికారు. 

Updated Date - 2021-07-23T13:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising