ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల దళితులను మోసం చేస్తున్నారు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-09-05T22:50:09+05:30

దళితబంధు రాదంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను మోసం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: దళితబంధు రాదంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను మోసం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. హుజురాబాద్ దళితబంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. దళితబంధుకు పైసలు ఎక్కడివని ఈటల మాట్లాడుతున్నారని, మరి ఇప్పుడు అందరికీ దళితబంధు వస్తుంది.. దీనిపై ఈటల ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. ప్రజలపై కుట్రలు చేస్తున్న చీడ పురుగులను ఏరిపారేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-09-05T22:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising