ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారు: ఈటల

ABN, First Publish Date - 2021-12-28T23:15:13+05:30

భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేద రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేద రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ భూములు కూడా పట్టాకాని పరిస్థితి నెలకొందన్నారు. కొండ నాలుకకు మందేస్తే..ఉన్న నాలుక ఊడినట్లుంది భూ ప్రక్షాళన ధరణి వల్ల లక్షల ఎకరాల భూములు మాయం అవుతున్నట్లు ఆరోపించారు. సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారు. ధరణి సమస్యలపై ఎమ్మార్వో, ఆర్డీవోలకూ అధికారం లేకుండా పోయిందన్నారు. గతంలో కంటే ఎక్కువ అవినీతి జరిగే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-28T23:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising