ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-08-08T20:55:00+05:30

ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజురాబాద్‌లో పోటీ చేద్దాం. కేసీఆర్, హరీష్ వస్తారా? దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండి. ప్రలోభాలు, దావతులు ఆపండి’’ అని వ్యాఖ్యలు చేశారు. పోలీస్, ఇంటలిజెన్స్ వాళ్ళను వెనక్కితీసుకోండని, నా మనుషులను బయపెట్టడం ఆపండన్నారు. కనీసం తన డిపాజిట్‌ను టచ్ చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు కానీ వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదన్నారు.

Updated Date - 2021-08-08T20:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising