ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పేరుతో కేసీఆర్ ధర్నాలు హాస్యాస్పదం: ఈటల

ABN, First Publish Date - 2021-11-29T03:03:31+05:30

కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో అన్నారు. రైతుల పేరుతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో అన్నారు. రైతుల పేరుతో కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంపై నింద వేసి కేసీఆర్‌ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం.. చరిత్రలో బాగుపడ్డ దాఖల్లాలేవని ఈటల వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-11-29T03:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising