ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు: ఈటల

ABN, First Publish Date - 2021-09-04T01:22:01+05:30

హుజూరాబాద్‌ నియోజకవర్గ నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరని, ప్రజలు అమ్ముడు పోరని మాజీ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గ నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరని, ప్రజలు అమ్ముడు పోరని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ ‘‘దళితవాడకు వెళ్లి ఇంటికో పది లక్షలు ఇస్తాం.. గులాబీ కండువా కప్పుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని విమర్శించారు. నా రాజీనామా వల్లే ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈటల రాజేందర్‌ ఉద్యమకారుడుగా మేలు చేసిండు, ఎమ్మెల్యేగా, మంత్రిగా మేలు చేసిండు. ఇప్పుడు రాజీనామా చేసి కూడా మేలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో రోడ్లన్నీ వేసి అభివృద్ధి చేసిన ఘనత నాదే’’ అని రాజేందర్ తెలిపారు. 

Updated Date - 2021-09-04T01:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising