ఈటలకు బీజేపీ ఎమ్మెల్యేల పరామర్శ
ABN, First Publish Date - 2021-08-02T07:35:44+05:30
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా ఆయన కోలుకుంటున్నారు. చికిత్స పొందుతున్న ఈటలను బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, మాధవనేని రఘునందన్రావుతోపాటు పలువురు నేతలు పరామర్శించారు.
Updated Date - 2021-08-02T07:35:44+05:30 IST