ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్ ,కిషన్ రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..?: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-12-25T00:08:37+05:30

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్,  కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యంలో ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వడం లేదని నిలదీశారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. 60 లక్షల పైగా వచ్చే ధాన్యాన్ని కొని ఇండియా గేట్ ముందు పోసి ఇక్కడే, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నిరసన తెలుపుతామని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. 

Updated Date - 2021-12-25T00:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising