కేంద్ర వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
ABN, First Publish Date - 2021-12-20T01:20:24+05:30
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర నేతలది ఒక వైఖరి..
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర నేతలది ఒక వైఖరి.. రాష్ట్ర నేతలది మరో వైఖరని మండిపడ్డారు. తెలంగాణలోని రైతులను బీజేపీ ఆగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై తాడో పేడో తేల్చుకుంటామన్నారు. రేపు అన్ని మండల కేంద్రాల్లో కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నాలు చేపడతామని తెలిపారు.
Updated Date - 2021-12-20T01:20:24+05:30 IST