ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 25 ఏళ్ల ప్రజల కల: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-03-05T18:26:23+05:30

హైదరాబాద్‌: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో.. కేంద్రం మరోసారి విషం కక్కిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో.. కేంద్రం మరోసారి విషం కక్కిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నేడు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 25 ఏళ్ల తెలంగాణ ప్రజల కల అని వెల్లడించారు. విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కుతోందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-05T18:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising