ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-02-26T08:27:43+05:30

ప్రతిపక్షాల మాటలను ఎవరూ నమ్మొద్దని, ఏదైనా చేయగలిగేది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాల మాటలను ఎవరూ నమ్మొద్దని, ఏదైనా చేయగలిగేది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో గురువారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Updated Date - 2021-02-26T08:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising