ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజు విద్యార్థుల హాజరు 9 శాతం

ABN, First Publish Date - 2021-02-25T11:54:44+05:30

ప్రాథమికోన్నత పాఠశాలల తరగతులు పునఃప్రారంభమైన తొలిరోజైన బుధవారం తొమ్మిది శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రాథమికోన్నత పాఠశాలల తరగతులు పునఃప్రారంభమైన తొలిరోజైన బుధవారం తొమ్మిది శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8వ తరగతులు బోధించే పాఠశాలల సంఖ్య 18,030 ఉండగా.. వీటిలో 13,11,772 మంది విదార్థులు ఉన్నారు. వీరిలో బుధవారం 117304 (9 శాతం) మంది ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారని పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Updated Date - 2021-02-25T11:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising