ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో విద్యుత్తు డీఈ

ABN, First Publish Date - 2021-04-16T09:11:20+05:30

విద్యుత్తు శాఖలోని ఒక అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మింట్‌కాంపౌండ్‌లోని కమర్షియల్‌ విభాగంలో గజవాడ మనోహర్‌ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు శాఖలోని ఒక అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మింట్‌కాంపౌండ్‌లోని కమర్షియల్‌ విభాగంలో గజవాడ మనోహర్‌ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బీబీనగర్‌లో 5కిలోవాట్ల ఎల్‌టీ కేటగిరీ-2 పనులకు అనుమతులు మంజూరు నిమిత్తం కాంట్రాక్టరు నుంచి రూ.35వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనల మేరకు.. గురువారం మింట్‌ కాంపౌండ్‌లోని కార్యాలయంలో డీఈకి కాంట్రాక్టరు లంచం సొమ్ము ఇచ్చారు. అక్కడే వేచివున్న ఏసీబీ అధికారులు.. డీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - 2021-04-16T09:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising