ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు!

ABN, First Publish Date - 2021-12-28T01:14:09+05:30

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కమ్‌ సమర్పించింది. ఎల్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై 50 పైసలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కమ్‌ సమర్పించింది. ఎల్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై 50 పైసలు, హెచ్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై ఒక రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని,  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-28T01:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising