ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో శాంతి భద్రతలు సమర్థంగా అమలు: డీజీపీ

ABN, First Publish Date - 2021-08-10T00:42:10+05:30

తెలంగాణలో శాంతి భద్రతలు సమర్థంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణలో శాంతి భద్రతలు సమర్థంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం, ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పోలీస్‌శాఖకు ప్రాధాన్యమిస్తూ అధిక నిధులు కేటాయిస్తూ మెరుగైన సేవలందించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. శాంతిభద్రతలు సమర్థంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-08-10T00:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising