ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్లను నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసింది: సతీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-07-25T21:02:14+05:30

డ్రోన్లను నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసింది: సతీష్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సరిహద్దుల్లో డ్రోన్స్‌ను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసిందని ఏబీఎన్‌తో డీఆర్డీఓ చైర్మన్ సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. వీటి యొక్క పనితీరును ఆగస్టు 15, రిపబ్లిక్‌ డే రోజున సైన్యానికి కూడా చూపించామని ఆయన అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్‌తో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీలో వీటినితయారు చేయబోతున్నారని, రక్షణ వ్యవస్థలో ముందంజలో ఉన్న  దేశాలతో సరిసమానంగా ఉన్నామని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-07-25T21:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising