ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దాకా బడులు తెరవొద్దు: షర్మిల

ABN, First Publish Date - 2021-06-22T09:26:10+05:30

రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేర కు సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. పిల్లలకు కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉండగా బడులు తెరిచి వి ద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కాగా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి సందర్భంగా లోటస్‌ పాండ్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.  

Updated Date - 2021-06-22T09:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising