ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధు బీజేపీ ఆపిందని నిందలు: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-10-19T22:13:35+05:30

దళితబంధు నిలుపుదలకు కేసీఆరే కారణమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. రెండు నెలలలోపు హుజురాబాద్‌లో అందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళితబంధు నిలుపుదలకు కేసీఆరే కారణమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. రెండు నెలలలోపు హుజురాబాద్‌లో అందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని చెప్పారు. మాట నిలబెట్టుకోలేక దళితబంధు బీజేపీ ఆపిందని తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. బీజేపీ దళితబంధు ఆపింది అన్న అసత్య ప్రచారాలు టీఆర్‌ఎస్‌ ఆపాలన్నారు. దళితబంధు ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం పథకాలు కాదు..రాష్ట్రం కోసం పథకాలు ఉండాలన్నారు. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారని చెప్పారు. పంట నష్టం అంచనా వేయలేదన్నారు. రైతు బంధు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారు: డీకే అరుణ

Updated Date - 2021-10-19T22:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising