ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-10-03T00:07:11+05:30

భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది: డీకే అరుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజాసంగ్రామ యాత్ర బీజేపీ విజయయాత్రగా మారే వరకు దఫాదఫాలుగా కొనసాగుతుందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలన అంతానికి నాంది సంగ్రామ యాత్రన్నారు. పేదలు ఎవరైనా పేదలే.. పెదలందరికి దళితబందు తరహా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో భూములు అమ్మవల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈటలను ఓడించేందుకే వేల కోట్లు హుజురాబాద్‌లో కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సర్కారు నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. 

Updated Date - 2021-10-03T00:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising