ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నా: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-08-01T20:25:28+05:30

కరోనా తగ్గించి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్నారని.. కరోనా తగ్గించి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న కృషికి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని ప్రార్థించానన్నారు. మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన కింద నలిగిపోతున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలున్న పాలన తెలంగాణలో రావాలని, తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు డీకే అరుణ తెలిపారు.

Updated Date - 2021-08-01T20:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising