దీపావళి మందు సామగ్రి పేలి ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-08-26T01:38:48+05:30
జిల్లాలో టపాసులకు వాడే మందు పేలి ఒకరు
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో టపాసులకు వాడే మందు పేలి ఒకరు మృతి చెందారు. బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేటలోని ఓ ఇంట్లో దీపావళి మందు సామగ్రిని నిల్వ ఉంచారు. అయితే దీపావళి మందు సామగ్రి పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Updated Date - 2021-08-26T01:38:48+05:30 IST