ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 నుంచి గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-10-23T08:06:59+05:30

వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాటాధనం చెల్లించిన గొల్ల, కురుమలకు ఈనెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. మొదటి విడతలో రూ. 5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో యూనిట్‌ ధరను ప్రభుత్వం రూ. 1.75 లక్షలకు పెంచిందని తెలిపారు. పెరిగిన యూనిట్‌ ధరను చెల్లించిన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.   

Updated Date - 2021-10-23T08:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising