ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ కేసులో ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల విచారణ పూర్తి

ABN, First Publish Date - 2021-09-18T00:15:30+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్కౌంటర్ బాధిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల విచారణ పూర్తి అయింది. బాధిత కుటుంబాల స్టేట్ మెంట్‌ను కమిషన్ నమోదు చేసుకుంది.  దిశ కేసులో తమ కొడుకులను పోలీసులు కావాలనే పట్టుకుని చంపారని కమిషన్‌కు చెప్పినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. మాకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి. వివిధ దఫాలుగా దిశ కమిషన్ విచారణ చేపట్టింది. మూడవ దశలో బాధిత కుటుంబాలను కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటికే పలువు పోలీస్ ఉన్నతాధికారులను కమిషన్ విచారించింది. పలువురు సాక్ష్యులను, తహసీల్దార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేసింది.

Updated Date - 2021-09-18T00:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising