ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశా కేసు ఎన్‌కౌంటర్ నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-17T00:33:48+05:30

దిశా కేసు ఎన్‌కౌంటర్ నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దిశా కేసులో ఎన్‌కౌంటరైన నిందితుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి హైకోర్టు నిరాకరించింది. పరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టులో దిశా కమిషన్ నివేదిక పెండింగ్‌లో ఉందని, తాము కలగజేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-17T00:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising