ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ యూర్‌పగా బీబీనగర్‌ ఎయిమ్స్‌

ABN, First Publish Date - 2021-01-21T06:48:26+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ రానున్న ఐదేళ్లలో మినీ యూర్‌పగా అభివృద్ధి చెందనుందని డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైరెక్టర్‌ వికాస్‌ భాటియా


యాదాద్రి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ రానున్న ఐదేళ్లలో మినీ యూర్‌పగా అభివృద్ధి చెందనుందని డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. క్యాంప్‌సలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖను ఆయన ప్రారంభించారు. 210 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్‌ క్యాంప్‌సలో.. ముంబై తరహాలో 25 అంతస్తుల టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు భాటియా తెలిపారు. 40సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయన్నారు. వెయ్యి మంది వైద్యులు, 5వేల మంది సిబ్బంది సేవలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రం ఆదిత్యసింగ్‌, ఎయిమ్స్‌ వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising