ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లపై 9న ధర్మాగ్రహ దీక్ష

ABN, First Publish Date - 2021-12-04T08:43:00+05:30

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని, బియ్యం సేకరణను గతంలో మాదిరిగానే కొనసాగించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో ఈ నెల 9న ధర్మాగ్రహ దీక్ష చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని, బియ్యం సేకరణను గతంలో మాదిరిగానే కొనసాగించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో ఈ నెల 9న ధర్మాగ్రహ దీక్ష చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. 7న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీక్షలు, లేదా సమీపంలో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-04T08:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising