ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో భక్తుల సందడి

ABN, First Publish Date - 2021-12-26T01:40:19+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో ప్రభాత వేళ గోదాదేవిని ఆరాధిస్తూ అర్చకులు తిరుప్పావై పాశుర పఠనం జరిపారు. అనంతరం స్వామికి అభిషేకం, అర్చనలు, ఉత్సవ మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణం, సాయంత్రం అలంకార సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. 

Updated Date - 2021-12-26T01:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising