ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముజ్గి మల్లన్న జాతరలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-01T15:33:16+05:30

నిర్మల్: ముజ్గి మల్లన్న జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరలో ఆదివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: ముజ్గి మల్లన్న జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరలో ఆదివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో మల్లేష్ (45) అనే భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు భక్తుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతుడు అక్కాపూర్ వాసి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


Updated Date - 2021-03-01T15:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising