ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయశాఖలో మరో ఇద్దరు ఏడీలు

ABN, First Publish Date - 2021-06-11T10:08:08+05:30

ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వ్యవసాయశాఖలో రెండు అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ) పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వ్యవసాయశాఖలో రెండు అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ) పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ డైరెక్టర్‌ (అగ్రికల్చర్‌ ఇన్‌పుట్స్‌), అడిషనల్‌ డైరెక్టర్‌(రీసెర్చ్‌ అండ్‌ మార్కెట్‌ అనాలసిస్‌) పోస్టులు మంజూరు చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా మంజూరైన రెండు పోస్టుల్లో సర్వీస్‌ సీనియారిటీ ప్రకారం.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారులుగా పనిచేస్తున్న నరసింహారావు, ఆశాకుమారిలను నియమించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

Updated Date - 2021-06-11T10:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising