ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-22T05:08:18+05:30

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపర్తి, అక్టోబరు 21 : చేపల వేటకు వెళ్లి ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాయ పర్తి ఎస్సై బండారి రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్లు గ్రా మానికి చెందిన పాలకుర్తి సార య్య(40) బంధువులతో కలిసి చేపల వేట కోసమని మైలారం రిజర్వాయర్‌ వద్దకు వచ్చాడు. చేపలు పడుతుం డగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. సార య్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-10-22T05:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising